Skip to main content

Posts

Showing posts with the label der

SP Bala Subrahmanyam | SPB Birth Detiles | ఎస్పి. బాల సుబ్రహ్మణ్యం చరిత్ర

  SP BALA SUBRAHMANYAM ఎస్పి. బాల సుబ్రహ్మణ్యం.  ఎస్పి. బాల సుబ్రహ్మణ్యం జననం: 1946 జూన్ 4  , మరణం : 25 సెప్టెంబర్ 2020 న తుది శ్వాస విడిచిన బాలు . బాలు జన్మించింది నెల్లూరు జిల్లా. ఇతను సంగీత కారుడు , నేపద్య గాయకుడే కాదు సంగీత దర్శకుడు, నటుడు, కళాకారుడు అంతేకాకుండా డబ్బింగ్ చిత్ర నిర్మాత లో ప్రధనంగా పని చేసిన వ్యక్తి బాలు. తెలుగు, తమిళ, కన్నడ, హింది కాకుండా 16 భషల్లో 40,000 లకు పైగా పాటలకు స్వరాన్ని అందించిన మహానుబావుడు ఎస్పి.బాలు . ఇతని కృషికి ఉత్తమ పురుష ప్లే బ్యాక్ సింగర్ గా 6 జాతీయ చలన చిత్ర అవార్డులను కూడా పొందటం జరిగింది ఎప్సీ.  బాలు . ప్రతీ రాష్ట్రం లో ఎన్నో అవార్డులను పొందాడు ఫ్లీం ఫేర్ అవార్డ్స్ లాంటీవి ఎన్నో సొంతం చేసుకున్న గొప్ప వ్యక్తి ఇతను. తనికేల భరణి చెప్పిన మాటల ఆధరంగా బలు చాలా గొప్పవాడు బాలు. పుస్తకాలని బాగా చదివేవాడు బాలు. ఎంతో సన్నిహితంగా  అందరితో జీవించే వాడంట బాలు. బాలు కి 2001 లో పద్మ శ్రీ అవార్డ్ మరియు 2011 పద్మవిభూషణ్ అవార్డ్స్ ని సొంతం చేసుకున్న గొప్ప గాన గాంధర్వుడు బాల సుబ్రహ్మణ్యం. ఎస్పీ. బాలసుబ్రహ్మణ్యం ప్రారంభ జీవితం :  ఎస్పీ.బ...

Andhra Pradesh Welfare Calander | AP Welfare Calander 2020-2021 | Telugu AP Sankshema Calander

ఆంధ్ర ప్రదేశ్ సంక్షేమ క్యాలెండర్ 2020-2021 ANDHRA PRADESH WELFARE CALENDER _________________**********__________________ AP Welfare Calander VIDEO ఏప్రిల్-14-2020 : డాక్టర్ వై.ఎస్.ఆర్ టెలీండిసిన్ ప్రారంభం. అదేవిధముగా సలహాలు మరియు సూచనల కోసం 14410 టోల్ ఫ్రీ నెంబర్ ని కూడా ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ నెంబర్ కి మిస్డ్ కాల్ ఇస్తే చాలు ఫోన్ లోనే వైద్య సేవలకి సంబందించిన సలహాలు సూచనలు పొంద వచ్చు. ఏప్రిల్-24-2020 : న వై.ఎస్.ఆర్ సున్నా వడ్డీ పథకం ప్రారంభం. ఈ పథకం ద్వారా 1,400 కోట్ల రూపాయలు విడుదల. అదే విధముగా 8.7 లక్షల స్వయం సహాయక సంఘాలకు చేయూతనియుట. ఈ పథకం ద్వారా దాదాపు 91 లక్షల మంది అక్క , చెల్లెమ్మలకు ప్రయోజనం  అదించడం. ఏప్రిల్-28-2020 న : జగనన్న విద్యాదీవెన ప్రారంభం. 12 లక్షల మంది తల్లులకు తద్వారా వరి పిల్లలకు లభ్ధి. ఏ ఉన్నత చదువుకైనా ఫుర్తి ఫీజ్ రీయింబర్స్ మెంట్ అందించనున్నారు. ఈ పథకం కోసం 4,200 కోట్ల రూపాయలను విడుదల. మే-22-2020 న : ఎం.ఎస్.ఎం.ఈ లకు సంబంధించిన గత ప్రభిత్వ హయాంలో బకాయి పెట్టిన ప్రోత్సాహకాల( ఇన్సెంటీవ్) మొత్తం రూ. 963 కోట్లలో సగం చెల్లిపు చేయడం జరిగింది. అదే విధముగా కరెం...