Skip to main content

Posts

Showing posts with the label Calander fo Welfare in AP
  ఆంధ్ర ప్రదేశ్ సంక్షేమ పథకాల క్యాలెండర్ : 2020 - 2021 _______________ యూట్యూబ్ చానల్ అమలు చేసినవి 1-జులై-2020 న : ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలను అందించెందుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 104 మరియు 108 అంబులెన్స్ కొత్త గా 1060 అంబులెన్స్ లను ప్రాభించడం జరిగింది. 29-జులై-2020 న : రైతులకి కూడా వడ్డి లేని ఋణాలను అందించెందుకు 29న ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం వలన సుమారు 50 లక్షల మంది రైతులకి లబ్ధి చేకూరనుంది. అమలు చేసినవి  3-ఆగస్ట్-2020 న : పిల్లలకు ఉచితంగా యూనిఫాం , బెల్టు , షూలు, సాక్సులు, పుస్తకాలు , బ్యాగ్ మొదలైనవి అందించెందుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర  ప్రభుత్వం ' జగనన్న విద్యా కానుక ' పథకాన్ని ప్రారంభించడం జరిగింది. 9-ఆగస్ట్-2020 న : ఆది వాసీ దినోత్సవం సందర్భముగా ఆర్.ఓ.ఎఫ్.ఆర్ పట్టాల పంపిణీ చేయుట మరియు గిరిజనులకు స్వయం ప్రతిపత్తిని ఇస్తుంది. 12-ఆగస్ట్-2020 న : 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయసున్నప్రతీ బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అక్కలకు ప్రతీ ఏటా 18,750 రూపాయలను ఆర్థిక సాయం అందించనుంది. 15-ఆగస్ట్-2020 న : గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ నివశిస్తున్న వారికి అర...

Andhra Pradesh Welfare Calander | AP Welfare Calander 2020-2021 | Telugu AP Sankshema Calander

ఆంధ్ర ప్రదేశ్ సంక్షేమ క్యాలెండర్ 2020-2021 ANDHRA PRADESH WELFARE CALENDER _________________**********__________________ AP Welfare Calander VIDEO ఏప్రిల్-14-2020 : డాక్టర్ వై.ఎస్.ఆర్ టెలీండిసిన్ ప్రారంభం. అదేవిధముగా సలహాలు మరియు సూచనల కోసం 14410 టోల్ ఫ్రీ నెంబర్ ని కూడా ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ నెంబర్ కి మిస్డ్ కాల్ ఇస్తే చాలు ఫోన్ లోనే వైద్య సేవలకి సంబందించిన సలహాలు సూచనలు పొంద వచ్చు. ఏప్రిల్-24-2020 : న వై.ఎస్.ఆర్ సున్నా వడ్డీ పథకం ప్రారంభం. ఈ పథకం ద్వారా 1,400 కోట్ల రూపాయలు విడుదల. అదే విధముగా 8.7 లక్షల స్వయం సహాయక సంఘాలకు చేయూతనియుట. ఈ పథకం ద్వారా దాదాపు 91 లక్షల మంది అక్క , చెల్లెమ్మలకు ప్రయోజనం  అదించడం. ఏప్రిల్-28-2020 న : జగనన్న విద్యాదీవెన ప్రారంభం. 12 లక్షల మంది తల్లులకు తద్వారా వరి పిల్లలకు లభ్ధి. ఏ ఉన్నత చదువుకైనా ఫుర్తి ఫీజ్ రీయింబర్స్ మెంట్ అందించనున్నారు. ఈ పథకం కోసం 4,200 కోట్ల రూపాయలను విడుదల. మే-22-2020 న : ఎం.ఎస్.ఎం.ఈ లకు సంబంధించిన గత ప్రభిత్వ హయాంలో బకాయి పెట్టిన ప్రోత్సాహకాల( ఇన్సెంటీవ్) మొత్తం రూ. 963 కోట్లలో సగం చెల్లిపు చేయడం జరిగింది. అదే విధముగా కరెం...